- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వాణీజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు
by Disha Web Desk 7 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ దక్షిణాది సింగర్ వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణిజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. బేసంట్ నగర్ శ్మశాన వాటికలో వాణిజయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకముందు వాణీజయరాం నివాసానికి చేరుకుని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'అని స్టాలిన్ చెప్పారు. కాగా, శనివారం చెన్నైలోని తన నివాసంలో వాణీజయరాం తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.
READ MORE
Next Story